కొన్ని రోజుల నుంచి 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఒక చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండువేల నోట్లను రద్దుచేయబోతున్నారని గతకొంతకాలంగా ఊహాగాణాలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఏటీఎంలో కూడా రెండు వేల నోట్లు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
“పొగతాగడం.. ఆరోగ్యానికి హానికరం పైగా ప్రాణాంతకం” అని ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేసినా ధూమపానం సేవించే వారిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ పొగ తాగటానికి బానిసలుగా మారారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రాణాల మీదకు వచ్చినా ఆ అలవాటును మాత్రం మానలేకపోతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, కన్నవాళ్ళు, అయిన వాళ్ళు ఇలా ఎవరు చెప్పినా పొగ తాగడాన్ని మాత్రం మాన్పించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం పన్నులు, జీఎస్టి, ఎక్సైజ్ సుంకం అంటూ ధరలు పెంచేస్తూనే ఉంది. […]
నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, తెలుగు లో ప్రముఖ ఛానల్ చైర్మన్ మధ్య పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సంచలనం రేపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, సదరు చానల్ చైర్మన్ మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత […]