వచ్చే ఎడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచించడం మొదలు పెట్టారు. ర్యాలీలు, పాదయాత్రలు, భారీ బహిరంగా సభలు ఇలా పలు రకాలుగా ప్రజల్లోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
సాధారణంగా రాజకీయ నాయకులపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు అవుతుంటాయి. ప్రజల కోసం పోరాడే సమయంలో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఇక మరికొందరిపై అత్యంత కఠినమైన కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. తాజాగా ఓ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. సదరు MPతో పాటుగా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష […]
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. ప్రజల అవసరాలను తీర్చడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఇంకా చట్టసభలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై మాట్లాడటం వారి బాధ్యత. శాసన సభ సమావేశాలు ఎంతో విలువైన కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి.. ప్రజల వాయిస్ ను అక్కడ బలంగా వినిపించాలి. అయితే నేటికాలంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అసెంబ్లీలను, పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొడుతుంటారు. కానీ కొందరు ప్రజాప్రతినిథుల నిజాయితీని చూస్తే ఔరా ! అనిపిస్తుంది. ఎన్ని […]