ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. వివాహం జరిగి వారం రోజులు గడవకముందే!
మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్తపై కోపాన్ని ఓ భార్య కన్న పిల్లలపై తీర్చుకుంది. తన ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహడ్ గ్రామం. ఇక్కడే మైబు, రమాదేవి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై ముగ్గురు పిల్లలు జన్మించారు. భర్త […]
ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టు చెప్పులు అరిగేలా తిరగడం, యువతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కావాల్సిన కోరికలు తీర్చుకుని కాదు పొమ్మనడం. ఇవే నేటి కాలంలో జరుగుతున్న మోసాలు. ఇలా మోసపోయిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయకపోవడంతో ఏకంగా ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి. […]