తెలుగు ఇండస్ట్రీలో మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
నందమూరి తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గురించి అందరూ కలవరపడుతున్నారు. ఇలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీలో మరో యాక్సిడెంట్ జరిగింది.
గత రెండ్రోజులుగా రెండు తెలగు రాష్ట్రాలు, నందమూరి అభిమానులు తారకరత్న ఆరోగ్యం గురించే ఆందోళనలో ఉన్నాయి. అయితే నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదంటూ అభిమానులకు బాలయ్య భరోసానిచ్చారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్యం విషయంలో నందమూరి రామకృష్ణ స్పందించారు. శరీర అవయవాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. “తారకరత్న […]