Andhra Pradesh Cabinet Dissolved: ఏపీ కేబినేట్ చివరి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి వర్గం మొత్తం రాజీనామాలు చేసింది. 24 మంది మంత్రులు తమ రాజీనామాల లేఖలను సీఎం జగన్మోహన్రెడ్డికి అందించారు. ఆ తర్వాత వారి,వారి సొంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. మంత్రుల రాజీనామా లేఖలు మరి కొద్ది సేపట్లో గవర్నర్ ముందుకు వెళ్లనున్నాయి. అయితే, కీలక మంత్రులైన కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు రెండో సారి కూడా […]
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులందరూ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకోవాలని ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతోనే అందరూ పనులు అన్నీ పక్కన పెట్టేసి హుటాహుటిన ఫామ్ హౌస్ కు పయనమయ్యారు. ముగ్గురు మంత్రులు మినహా అందరూ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్ […]
ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, […]
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాల్ నిరసన దీక్షకు దిగారు. సీఎం జగన్ పరీక్షలు రద్దు చేస్తానని చేప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తాను అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష మాత్రమే కాదు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని […]