ప్రజాప్రతినిధులు.. తమ అధికారాన్ని చూసుకుని ప్రభుత్వ అధికారులు, పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తమని ఎవరు ఏమి చేయలేరులే అనే ధోరణిలో ఉంటున్నారు. రాజకీయ నేతలు అధికారులను బెదిరించే ఘటనలు నిత్యం అనేకం చూస్తున్నాం. ఏదైన సమస్య ఉంటే అధికారులతో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ రెచ్చిపోయి మాట్లాడటమే సరైనది అనే విధానంలో కొందరు నేతలు ఉన్నారు. ఇటీవల పోలీసులపై భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ రెచ్చిపోయి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై […]
MIM Bholakpur Corporator Arrest: పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ తాహాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ట్వీట్తో రంగంలోకి దిగిన పోలీసులు గౌస్ను బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, భోలక్పూర్ కార్పొరేటర్ అయిన గౌస్ రెండు రోజుల క్రితం పాట్రోలింగ్కు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. అర్థరాత్రి పూట దుకాణాలు మూసేయాలన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. […]
హైదరాబాద్ లోని మూషిరాబాద్ లోని ఓ ప్రాంతంలో సమయం దాటిన తరువాత కూడా రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై ఓ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. హద్దులు దాటి.. ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ నోరు పారేసుకున్నాడు. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా […]