ముంబయి మ్యాచ్ గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మర్చిపోలేని చెత్త రికార్డు వచ్చి చేరింది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయి ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పంజాబ్ ని తుక్కురేగ్గొట్టి తాజా మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. చెప్పాలంటే తిలక్ వర్మ.. అర్షదీప్ రివేంజ్ మొత్తం తీర్చుకున్నాడు.