ఈ మద్య కాలంలో చిన్న చిన్న గొడవలకు మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి చేయడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.
గురువారం అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అలానే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక రూ.16 కోట్లతో నర్సీపట్నంలోని రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన […]
నిజామబాద్ వైద్య విద్యార్థిని శ్వేత ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ విషాద ఘటనలో మరో నెల రోజుల్లోనే విద్యార్థిని శ్వేత పెళ్లికి సంబంధించి తల్లిదండ్రులు అన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి పీటలపై విశాఖ వధువు సృజన మృతికి సంబంధించి అసలు కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. పెళ్లి కూతురు ఉన్నట్టుండి పెళ్లిలోనే […]
ర్యాగింగ్ కల్చర్ ఇటీవల కాస్త తగ్గిందని అనుకున్నంటున్న తరుణంలో తాజాగా సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో ఒక విద్యార్థి ర్యాగింగ్కు గురైన ఉదంతం కలకలం సృష్టించింది. ఒకప్పుడు ర్యాగింగ్ కల్చర్ పలు కళాశాలల్లో ఎన్నో విషాదాలు నింపాయి. సీనియర్ల ర్యాగింగ్ దాష్టికానికి జూనియర్లు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో కొంత మంది సీనియర్లు ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, […]