గతంలో కరోనా ప్రభావం యావత్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే చైనాలో కరోనా మళ్లీ పెరుగుతుండడంతో దేశ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. కరోనా ప్రభావంతో దేశ ప్రజలు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఇక మళ్లీ కరోనా పెరుగుతుండడంతో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ క్రమంలోనే మహమ్మారి పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ మాండవియా అధ్యక్షతన ఉన్నత […]
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడం విశేషం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవబోతున్న తరుణంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెరగనుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు పెంచబోయే కనీస మద్దతు ధర 20 […]
కేంద్ర మంత్రి అంటే హంగూ.. ఆర్భాటం ఎంతో గొప్పగా ఉంటుంది. కాన్వాయ్, చుట్టూ సెక్యూరిటీతో మంత్రి వస్తున్నాడంటే నానా హంగామా ఉంటుంది. అలాంటిది ఓ కేంద్ర మంత్రి అతి సామాన్యుడిగా సైకిల్ పై పార్లమెంట్ కి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. రెండ్రోజులుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభకు వచ్చిన మన్సుఖ్ మాండవీయ ఎవరూ ఊహించని […]