యాత్ర దర్శకుడు మహి . వి. రాఘవ కొత్త వెబ్ సిరీస్ సైతాన్ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ ట్రైలర్పై పెద్ద చర్చ కూడా జరుగుతోంది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. తెలుగులో ఎన్ని బయోపిక్స్ వచ్చినా.. ఆ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత యన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజ్ అయ్యింది. ఇక ఏపీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అద్భుతమైన విజయం అందుకుంది.
ఫిల్మ్ పొలిటికల్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖుల బయోపిక్ లు రాగా.. ఇక ముందుకు కూడా సెలబ్రెటీల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై యాత్ర పేరుతో బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఆయన తనయుడు ఏపీ సీఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బయోపిక్ రాబోతోందని సమాచారం. ఏపీ సీఎం వైఎస్ […]