రూ. 20 లక్షల బడ్జెట్ లో హైదరాబాద్ కి దగ్గరలో గానీ టాటా, విప్రో లాంటి ఐటీ కంపెనీలకు దగ్గరలో గానీ ఫ్లాట్ లేదా స్థలం కొనాలని మీరు భావిస్తున్నారా? ఐతే ఈ ఏరియా మీకు బాగా సూటవుతుంది.
కొంతమందికి ధైర్యం అంటే ఏమిటో అని అర్ధం తెలియని వయస్సులోనే దాన్ని ప్రదర్శిస్తుంటారు. అచ్చం అలానే ఓ నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి ధైర్యాన్ని ప్రదర్శించింది. తమ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో జరుగుతున్న అవినీతిపై గళమెత్తింది. అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తాము తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నంలో పురుగుల రావడంపై అడిగితే ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారంటూ..ఏ మాత్రం భయపడకుండా పోలీసుల ఎదుట వివరించింది. […]
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలేం జరిగింది? వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మద్ది మల్లారెడ్డి(80), సుశీలమ్మ(76) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు జన్మించారు. అందరికీ […]
నిండు కాలాల పాటు ఎంతో సంతోషంగా సాగాల్సిన భార్యాభర్తల జీవితాలు మధ్యలోనే అంతమవుతున్నాయి. ఈ అన్యోన్య జీవితాల అంతానికి ముఖ్యంగా వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కానీ ఇదే కారణం చేత ఓ భర్త అమాయక భార్యను అతి కిరాతకంగా హత్య చేయటం స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పోలీసులు తెలిపన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లి గ్రామం. అల్వాల నర్సింహ్మ, లక్ష్మమ్మ(మంగమ్మ) ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 2005లో వివాహం జరిగింది. […]