ప్రస్తుతం సామాన్యుడు బయటికి వెళ్లి ఏది కొన్నాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుంది.. గత ఏడాదితో పోలిస్తే నిత్యవాసర సరుకుల ధరలు చుక్కలనుంటుతున్నాయి. దానికి తోడు ఇంధన ఖర్చు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీంతో సగటు మనిషి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
గ్యాస్ సబ్సిడీకి సబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగానికి ఇస్తున్న గ్యాస్ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. 2019-20 ఏడాదిలో గ్యాస్ సబ్సిడీ కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా.. 2021-22 నాటికి దానిని రూ.242 కోట్లకు తగ్గించారు. గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.706.50 ఉంగడా […]
గత కొంత కాలంగా గ్యాస్ ధరల విషయంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. వరుసగా సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై పెను భారం మోపింది. విపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ కేంద్రం గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోయింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ సబ్సిడీ ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం’ […]