అందాల ఆరబోతకు సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్ అయితే తమ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నారు. తాజాగా బికినీ లో దర్శనం ఇచ్చింది ఎన్టీఆర్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఫొటోలు దిగాలని ఎవరు అనుకోరు చెప్పండి! కానీ ఆ అవకాశం వచ్చి, ఫొటోలు దిగినా.. వాటిని పొందడం ఆషామాషీ పనికాదు. అందుకే నమో యాప్లో ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దాని గురించి మరిన్ని వివరాలు..
నటి పూర్ణ.. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక సీమంతం తర్వాత పూర్ణ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.