నగరంలో కేంద్ర జిఎస్టీ అధికారుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. ఓ గోదాంను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది.
ఈ మద్య సినిమాల ప్రభావం జనాలపై బాగానే చూపిస్తుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కిడ్నాపింగ్ వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
జీవితం ఉన్నతంగా ఉండాలని.. ఉన్నత చదువులు చదివి.. విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. అలా వెళ్లిన వారు అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొటారు. అందులో జాతివివక్ష ముఖ్యమైంది. ఈ వివక్ష కారణంగా గతంలో చాలా మందిని కాల్చి చంపడమే కాకుండా కిడ్నాప్ కూడా చేసిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా సోమవారం ఓ కుటుంబం కిడ్నాప్ కు గురైన మరో సంఘటన కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించింది. కిడ్నాప్ కు గురైన వారిలో 8 నెలల పసికందు […]