రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెండు నెలల పాప కిడ్నాప్ కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ పాపను సురక్షితంగా రక్షించారు.
తన పెదనాన్న ఇచ్చిన లక్ష రూపాయల డబ్బులను ఎగ్గొట్టేందుకు ఓ యువకుడు భారీ స్కెచ్ వేశాడు. అంతా పక్కగా జరుగుతుందనే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ యువకుడి ప్లాన్ అంతా రివర్స్ అయి.. చివరకు జైలు పాలయ్యాడు.
తన ఫోన్ ట్యాప్ చేశారు.. అధినేతకు తనపై నమ్మకం లేదు.. ఇలాంటి చోట తాను ఉండనంటూ.. సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి సంచలనం సృష్టించాడు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేయగా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో ఈ హీట్ మరింత పెరిగింది. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై కేసు నమోదయ్యింది. తనతో పాటు పార్టీ మారలేదన్న కోపంతో.. ఓ కార్పొరేటర్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, తన […]