సినిమా రంగం వైపు రావాలన్న ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పలు దర్శకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ యాంకర్ ఝాన్సీని వివాహం చేసుకున్నారు.
ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపించిందా..? ఉంటుందీ కానీ అందరికీ సాధ్యమయ్యేదీ కాదూ. కానీ ఆ ఆశ అలానే ఉండిపోవాల్సిందేనా అనుకుంటున్నారా. మీ కోసమే ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తొలి రోజే సినిమా చూసే అవకాశం ఉంటుంది.
సినీ నటుడు, టీవి యాంకర్ జోగినాయుడ్ని ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు అభినందలు తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ సైతం ట్విట్టర్ ద్వారా విషెష్ తెలిపారు.
మరో నటుడికి జగన్ ప్రభుత్వం కీలక పదవికి అప్పగించింది. జోగి బ్రదర్స్ తో మనల్ని అలరిస్తున్న వారిలో ఒకరైన జోగి నాయుడికి కీలక పదవికి నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.