ప్లేఆఫ్స్ బెర్త్ అధికారికంగా కన్ఫర్మ్ కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఒక విషయం భయపెట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని సీఎస్కేలో కొత్త గుబులు మొదలైంది.
ఉత్సాహంగా సాగుతున్న ipl 2023 టోర్నీలో ఢిల్లీ యాజమాన్యానికి BCCI వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ చేసిన ఓ పనిపై బీసీసీఐ కాస్త కోపంగా ఉన్నట్లు, ఇక ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో కథానాలు వస్తున్నాయి.
కారు ప్రమాదం కారణంగా IPLతో సహా.. కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.