ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లోనూ స్టీవ్ స్మిత్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. దాంతో తన కెరీర్ లోనే అత్యంత చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు స్మిత్. గత ఆరు ఇన్నింగ్స్ ల్లో స్మిత్ చేసిన పరుగులు చూస్తే.. అతడు ఏ రేంజ్ లో విఫలం అవుతున్నాడో తెలుస్తుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో సెషన్ తర్వాత టీమిండియా బ్యాటర్ జడేజా, ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
భారత్-శ్రీలంక మధ్య మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా సూపర్ సెంచరీకి తోడు బౌలింగ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. దీంతో జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనపై ప్రశంస వర్షం కురిసింది. ఈ క్రమంలో జడేజా ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆడిన 175 […]