పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు కొంత మంది చిన్నారులు. ఆట పాటల్లోనే కాదూ చదువులోనూ దూసుకెళుతున్నారు. చిన్నవయస్సులోనే పెద్ద ఆలోచన చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలో ఎంతో మంది తమ అద్భతమైన మేథస్సుతో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది వెలుగులోకి వస్తున్నారు.. మరికొంత మంది తమకు ఎంత టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.
వస్తువు లేదా పరికరం, వాహనాల వంటివి.. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి రూపురేఖలు మారి ఆధునీకరణ సంతరించుకుంటాయి. మనిషి వినియోగానికి సహకరిస్తాయి. ఇటువంటి కొత్త ఆలోచనలే అందరి మన్ననలు పొందుతాయి. తాజాగా ఓ తెలుగు వ్యక్తి సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన ఆవిష్కరణ ఉంటుంది. ఇల్లేమో ఊరికి దూరం. దగ్గర్లో విద్యుత్ స్తంభాలు లేవు. కరెంట్ స్తంభాలకు ఖర్చు పెట్టాలంటే తలకు మించిన భారం. అధికారులు కరెంట్ ఇవ్వడం కుదరదన్నారు. దీంతో ఆ యువకుడు కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు బయటికి తోడాడు. కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడడం కష్టం కదా. కానీ ఈ యువ భగీరథుడు రోజూ కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడుతూ.. ఆ నీటిని కొత్త ఇంటి నిర్మాణం కోసం వాడుతున్నాడు. ఇంతకే అదెలా సాధ్యమనేగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్టోరీ చదివేయండి.
‘అవసరం అన్ని నేర్పుతుంది’ అని పెద్దలు ఊరికే అనలేదు. చాలామంది తమకు ఎదురైన కష్టాల నుంచే కొత్త దారులను వెత్కుంటారు. చదువు లేకున్నా తమకున్న తెలివితో మేధావులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తుంటారు. కొందరు అక్కర్లేని వస్తువులతో వినుత్నమైన ఆవిష్కరణలు చేస్తారు. తాజా ఓ వ్యక్తి బైక్ను ఉపయోగించి సృష్టించిన వాహనం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతుంది. ద్విచక్ర వాహనానికి ముందు పెద్ద స్టాండ్కు రెండు ఉయ్యాలలు ఏర్పాటు చేశాడు. దానికి నాలుగు […]