ఐసీసీ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ కప్ షెడ్యూల్ మీద టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మ్యాచ్ల షెడ్యూల్ విషయంలో భారత జట్టుకు తీరని అన్యాయం జరిగిందని వాళ్లు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినా గానీ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు భారత పేసర్ మహ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
టీ20 మినీ సంగ్రామంలో భారత పోరాటం ముగిసింది. చివరి మ్యాచ్ లో ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి నమస్కారం పెట్టి.. ఇంటి దారి పట్టింది. దాంతో అభిమానులతో పాటుగా ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. తాజాగా భారత నయా డైనమెట్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ ఓటమిపై ట్వీటర్ […]