హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బతకాలంటే ఖర్చులతో కూడుకున్న పని. ఇక ఎటైనా ప్రయాణించాలంటే బస్సులు లేదా ఆటోలను ఆశ్రయించాలి. పల్లెటూళ్లలో ఆటోలో వెళితే.. చాలా దూరానికి 10, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ మహా నగరంలో కూసంత దూరానికి
ఈ చివర ఇల్లు ఉంటే ఆ కార్నర్లో ఆఫీసు ఉంటుంది. ఆఫీసుకు వెళ్లాలంటే రెండు గంటల ముందు బయలు దేరాల్సిన పరిస్థితి. ఇక రద్దీ సమయాల్లో వెళ్లాలంటే పగలే చుక్కలు కనిపిస్తాయి. పనుల మీద బయటకు వెళ్లాలన్నా, కాలేజీలకు వెళ్లాలన్నా ఈ సమయాల్లో బస్సులను ఆశ్రయించాల్సిందే.
సీఎం కేసీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో పటాన్ చెరువు భుములకు ఒక్కసారిగా డిమాండ్ పెరగనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నగరం మొత్తంలో చాలా మంది జాబ్ చేసే క్రమంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని కోసం కొందరు బైకుల్లో, కొందరు బస్సుల్లో, కొందరు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందింది.
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతుండడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతంది. ఈ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం కూడా పలు రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం, అండర్ వేస్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను తీరుస్తున్నారు. దీంతో పాటు మెట్రోను నిర్మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది.