ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్ పై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వరుసగా గ్యాంగ్స్టర్స్ ని ఎన్ కౌంటర్ చేసుకుంటూ వస్తున్నారు.
ఆమె కేవలం మూడు వందల లోపు రూపాయలకే మూడు ఇళ్లను కొంది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున నెటిజన్లు..
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ఓ బలమైన కోరిక ఉంటుంది. అయితే కొందరికి మాత్రం సొంత ఇల్లు నగరాల్లో ఉండే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. ఇలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ నగరాల్లో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్ల కొనుగోలు విషయంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది భారతీయులు.. ఇండియాలో కాదని దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారంట. అలా ఇండియన్స్ దుబాయ్ లోని […]
భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే కాలనీలు. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్ రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే […]