ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ మద్య కాలంలో రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా.. ఇబ్బంది పడుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడ మంచి మనసు ఉన్నవాళ్లు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తుంటారు. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని పెద్దలు అంటుంటారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కుమారులు, కూతుళ్లు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అందం అభినయం ఉన్న వరలక్ష్మి ఏ పాత్ర అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటిస్తుంది. ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తుంది.
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోలు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ టాప్ హీరోగా చెలామణి అయ్యారు. ఓ వైపు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే హీరోగా వెండితెరపై తన సత్తా చాటుతున్నారు బాలకృష్ణ. సాధారణంగా హీరోలు తమ ఫ్యాన్స్ కి ఏ చిన్న కష్టమొచ్చినా వెంటనే ఆదుకుంటారు. రీల్ లైఫ్లోనే కాక రియల్ లైఫ్లోను గొప్ప మనసు […]
కోవిడ్ బాధితులకు అలుపెరగని సేవలందించిన ప్రభుత్వ వైద్యుడు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవగా ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ […]