సాధారణంగా మ్యాచ్ అంటే అందులో ఫోర్లు, సిక్సులు హైలెట్ గా నిలుస్తాయి. కానీ నిన్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో మాత్రం భారత్, బంగ్లా ఆటగాళ్లు ఆటలో కాకుండా మాటల్లో తమ దూకుడు చూపించారు.
శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్ ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఒక అద్భుతం చోటు చేసుకుంది. పాక్ కి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక గ్రేట్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది.
కపిల్ దేవ్ తర్వాత ఆ రేంజ్ ఆల్ రౌండర్లు టీమిండియాకు దొరకడం లేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్య రూపంలో టీమిండియాకు ఆ బెడద లేకపోయినా అతనికి గాయమైనా, భవిష్యత్తులో రిటైర్మెంట్ ప్రకటించినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలోనే బీసీసీఐ ఒక నాణ్యమైన ఆల్ రౌండర్ ని సిద్ధం చేసే పనిలో ఉంది.