సాధారణంగా విమాన ప్రమాదాలు సాంకేతిక లోపం కారణంగా లేదా పైలట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలు చూశాం. కానీ అక్కడ వర్షం బీభత్సం సృష్టించడంతో విమానం ముందు భాగం ధ్వంసమై భయానక వాతావరణాన్ని కలిగించింది.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇటీవల దేశంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వడగండ్ల వాన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలకరించాయి. ఎండలతో మండిపోతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం కల్పించినప్పటికీ.... రైతులు నష్టపోయారు. పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు ముంచుకొస్తున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.