బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బీజీపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా జీవీఎల్కు చివాట్లు పెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ల గురించి చెబుతూ జీవీఎల్కు కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు కాపులను ఆకర్షించటానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు.. ప్రతి పక్షంలో ఉన్న పార్టీ కావచ్చు.. అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లు చాలా కీలకం...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏ చిన్న ఛాన్స్ దొరినా వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన ఉనికి చాటుకోవడానికి తెగ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీజేజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పార్టీ బలోపేతం చేయడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నారు. బటన్లు నొక్కడం తప్పా సీఎం జగన్ చేసిన అభివృద్ది ఏమీ లేదని పలు సందర్భాల్లో విమర్శనాస్త్రాలు సందిస్తూ వస్తున్నారు. వైసీపీ, టీడీపీ ఏపీని […]