కోహ్లీ ఆ గొడవని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. గంభీర్ ని మళ్లీ కెలికాడు. ఆ ఒక్క పనిచేసి ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ పై ఈ ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ దృష్టి కూడా అతడిపై పడింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ 2022లో మంగళవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ సాధించి సగర్వంగా ప్లేఆఫ్స్కు క్వాలీఫై అయింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. రషీద్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ 82 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ తొలి స్థానంలో ఉన్నాడు. […]