విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ధరించే బట్టలపై ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని విద్యాశాఖ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమార్జన పెరిగిపోతుందని.. దొంగనోట్ల చెలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులను ఎప్పుడూ అవినీతి అనే పదం వెంటాడుతూ ఉంటుంది. అయితే అవినీతి అనే ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో, ఎండీవీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుందో అన్ని ఆఫీసులపై దృష్టి సారించాలని సూచించారు. అవినీతిలేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలంటూ ఆదేశించారు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో పన్నుల వసూళ్లు, నాణ్యమైన […]
Osama Bin Laden: ఓ ప్రభుత్వ ఆఫీసులో ఒసామా బిన్ లాడెన్ ఫొటో దర్శనమిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. ప్రభుత్వ పవర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఓ అధికారి లాడెన్ను రోల్ మోడల్గా పేర్కొంటూ ఆఫీసులో ఆయన ఫొటోను తగిలించాడు. చివరకు ఉద్యోగం పొగొట్టుకుని వీధి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ ప్రభుత్వ అధికారి ఉత్తర ప్రదేశ్, ఫరూఖాబాద్లోని ‘దక్షిణాంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్లో సబ్ డివిజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన […]