దసరా వచ్చేసింది. టాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’, స్వాతిముత్యం చిత్రాలు ఉన్నాయి. దసరా రోజు అంటే అక్టోబరు 5న ఒకేసారి థియేటర్స్ విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీనితోపాటు ఓటీటీలోనూ కార్తికేయ 2, దర్జా లాంటి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రేపు ఏకంగా 23 ఓటీటీ సిరీసులు ప్లస్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో […]
హీరోయిన్లు ఎప్పుడెప్పుడు అందాల తెర లేపుతారా? అని ఆతురతగా ఎదురుచూస్తుంటారు కుర్రకారు. అప్పుడప్పుడు పద్ధతిగా కనిపించే హీరోయిన్స్.. కొన్నిసార్లు మేమున్నాం గుర్తించండి అంటూ కాక రేపే ఫోటో షూట్ లు, అందాల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా అలాంటి విందు భోజనమే వడ్డించింది. సినిమాల్లోనే అనుకుంటే, సినిమాలని మించిపోయే రేంజ్ లో అందాల ప్రదర్శన చేసి జనాల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మడు చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. పుష్ప […]
సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలకు ఇక చెల్లుచీటీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది అంటే 2022 జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు అది కాలగర్భంలో కలిసిపోనుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది. […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
భారత్లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కీ కరోనా సెగ తగలకూడదని బయోబబుల్లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో […]