ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎదుటివారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.
దేశంలో ఆడవాళ్లపై దారుణాలు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట దారుణం జరుగుతూనే ఉంది. విచ్చల విడిగా మహిళల హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలో దారుణాలు పెరిగిపోయాయి.
చంపిన వ్యక్తుల్ని దాచటం కోసం ఫ్రిజ్లను, ఫ్రీజర్లను వాడటం ఈ మధ్య కాలంలో ఎక్కువయిపోయింది. శ్రద్ధావాకర్ హత్య ముందు, ఆ తర్వాత కూడా చాలా కేసుల్లో కొంతమంది నిందితులు విక్టమ్స్ను చంపిన తర్వాత ఫ్రిజ్ లేదా ఫ్రీజర్లోలో దాస్తున్నారు.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వలన పేదప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నాటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ప్రతి రోజూ సేవలను విస్తరిస్తూ వస్తోన్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ కావాలని, ఆక్సిజన్ సప్లై కావాలని, మెడిసిన్స్ కావాలని ఫోన్లు, మెసేజ్ ల ద్వారా అడుగుతూనే ఉన్నారు. వారి బాధలను గుర్తించిన సోనూసూద్ […]