Andhra Pradesh: ఓ ఇంటిపెద్ద తీసుకునే నిర్ణయంపై ఆ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలానే అత్యున్నత పీఠంపై ఉన్న నాయకుడు తీసుకునే ఆలోచనలపై ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం జనాలకు మేలు చేసేది అయితే పదుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని అతడు చూపిన బాటలో మరి కొందరు నడుస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుంచి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యావ్యవస్థలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నాడు-నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ స్కూల్ నియంత్రణ కోసం పలు ఆదేశాలు సైతం ఇచ్చారు. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో వెలువడనున్న పదో తరగతి పరీక్ష ఫలితాలకు ర్యాంకులను ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని […]
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక.. నవీన్ మరణంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రవేదనకు లోనయ్యారు. కుమారుడు మరణంతో తీవ్ర కలత చెందిన నవీన్ తండ్రి శేఖరప్ప భారతీయ వైద్య విద్యా వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని హవేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్.. ఖార్గీవ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ కి వెళ్లాడు. ఇప్పుడు మెడిసిన్ […]