ఇండియన్ రైల్వే శాఖ మనదేశంలోని అతి ప్రధానమైన వ్యవస్థలో ఒకటి. నిత్యం వేలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అలానే రైళ్ల వేళలు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు తెలియజేస్తుంటారు. తాజాగా నేడు పలు ప్రాంతాల్లో రైళ్లు రద్దైనట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదవి నిరుద్యోగులుగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మంచి ఉద్యోగం వస్తుందని జీవితాంతం ఎదురు చూసేవాళ్లు కూడా ఉన్నారు. మరికొంత మంది ఉద్యోగం పై ఆశలు వదులుకొని చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తు జీవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదన ఉన్నాకూడా కొంత మంది లంచాలకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. ఐటీ అధికారులు దాడి చేసినపుడు కళ్లు చెదిరేలా సంపాదన చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ రిటైర్డ్ రైల్వే […]
ఈ మద్య దేశవ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్లనో.. ఎవరైనా దుండగులు పట్టాలు తప్పించడం వల్లనో కమ్యూనికేషన్ ఇబ్బందుల వల్లనో మొత్తానికి ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంబవిస్తుంది. తాజాగా ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఏకంగా ప్లాట్ ఫాం పైకి దూసుకు వచ్చింది. దీంతో వ్యాగన్లు ఫ్లాట్ ఫామ్ పై చెల్లాచెదురుగ పడ్డాయి. ఈ ప్రమాదంలో […]