ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
దేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
హైదరాబాద్ లో ఎన్నో అద్బుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు.. సెల్పీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాత్రిపూట ఈ బ్రిడ్జి అందం మరింత రెట్టింపు అయినట్లు లైటింగ్ తో మిరుమిట్లు గొలుపుతుంది.