ప్రజా ప్రతినిధులంటే నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలి. కొంతమంది ప్రజల సమస్యను తమవిగా భావించే పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారికి కొందరు అధికారుల తీరు అసహనం కలిగిస్తుంది. అధికారుల తీరుకు అనేక విధాలుగా తమ నిరసన తెలియజేస్తుంటారు కొందరు ప్రజాప్రతినిధులు. అలాంటి వారిలో ఒకరు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారుల తీరుకు నిరసనగా మురికి కాలువలోకి దిగి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో […]
ప్రజాప్రతినిధులు అంటే ప్రజలపై అధికారాన్ని చెలాయించడమే కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పెత్తనం చెలాయించే నేతల అనేకమంది ఉంటారు. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే నేతలు మాత్రం కొందరే ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ కౌన్సిలర్ తాజాగా తన ప్రాంతంలోని ప్రజల సమస్యను తానే స్వయంగా పరిష్కరించాడు. మురికి కాలువ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. తానే మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశాడు. […]
దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బహిరంగ వేడుకలకు అనుమతి లేకపోవడంతో హోలీ కళ తప్పింది. కానీ ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు ఎంతో సంబరంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. వరసయ్యే వారికి, స్నేహితులకు రంగులు పూస్తూ.. మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. ఇక హోలీ అంటే ఎక్కడైనా సరే రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం చేస్తారు. మరికొందరు ఆయిల్, గ్రీజు, కుదిరితే కోడిగుడ్లు కొట్టడం చేస్తారు. […]