ఆ గ్రామంలోని మహిళలు ఓ కీలక నిర్ణయానికి కట్టుబడి మంచి పనికి పూనుకున్నారు. ఒకేసారి 5 వేల మంది మహిళలు అవయవదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అంగీకార పత్రాలపై సంతకాలు చేయనున్నారు.
“కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి తెలీకూడదు” అంటారు పెద్దలు. చిన్నప్పటి నుంచి ఈ మాటలనే చెబుతూ పిల్లలను పెంచుతుంటారు తల్లిదండ్రులు. ఇక దానం చేస్తే పుణ్యం వస్తుందని, ఈ పుణ్యం ద్వారా గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని హిందూ పురాణాలు చెబినట్లు.. ఎందరో పండితులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతరులకు చేతనైనంత దానం, సహాయం చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే అన్ని సమయాల్లో దానాలు చేయడం మంచిది కాదని […]
ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్కు డెబ్బీ నీల్-స్ట్రిక్ల్యాండ్తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు […]
అమితాబ్ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పడనున్న కోవిడ్-19 సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ మీడియాకు తెలిపారు. రాకబ్ గంజ్లో ఏర్పాటు చేసిన కొత్త కరోనా సంరక్షణ కేంద్రం నేడు ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 300 పడకలను ఏర్పాటు చేసినట్టు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. అలాగే రానున్న […]
రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం […]
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే సోనూసూద్ వంటి హీరోలు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తన వంతు సాయం చేస్తూ కరోనా కాలంలో రియల్ హీరోగా పేరు గడించారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివిస్తానంటూ ప్రకటించారు. తాజాగా హీరో అడివి శేష్ కూడా కోవిడ్ కష్టకాలంలో తన వంతు సాయం చేసి నిజమైన కథానాయకుడిగా నిలిచారు. కొవిడ్ బాధితులకు సహాయం చేస్తూ తన ఉదారత […]