ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సాఆర్సీపీలోకి చేరికలు పెరిగాయి. ముఖ్యంగా యువత వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎం జగన్ పరిపాలనకు ఆకర్షితుడైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఒకరు వైసీపీ కడువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం మరింత హీటెక్కుతుంది. ఓ వైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడు రాజధానులు రావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు విశాఖపట్టణంలో మాత్రమే ఉన్నాయని అన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించిన ధర్యాన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇతర […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత పలువురు మంత్రులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. మరికొంత మంది తమ సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అయితే ఓ కార్యకర్త అతి చేయడంతో సహనం కోల్పోయిన రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఏపీ రెవెన్యూ శాఖ మంత్రిగా […]