గత కొంత కాలంగా సెోబర్ నేరగాళ్లు రక రకాల పద్దతుల్లో ప్రజలను ఈజీగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి అప్ డేట్ చేస్తున్నామని.. పర్సనల్ లోన్స్ సెటిల్ మెంట్ చేస్తామని.. ఇలా ఎన్నో రకాలుగా ఫోన్లు చేసి ఓటీపీ రాగానే పూర్తి డేటా చోరీ చేస్తుంటారు.
ఆదివారం వస్తుందీ కదా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టేద్దామనుకుంటే.. ఆగండీ. ఇది చదివి బయలుదేరండి. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
సీపీ సజ్జనార్…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ముద్రపడిన సజ్జనార్ పోలీసు విభాగంలో తనదైన మార్క్ను లిఖించుకున్నాడు. అయితే నేటి వరకు సైబరాబాద్ సీపీగా పని చేశారు సజ్జనార్. మూడేళ్ల కాలం వరకు సైబరాబాద్ సీపీగా ఆయన విధులు నిర్వహించిన ఆయనను బదిలీ చేశారు. ఇక ఇక్కడి నుంచి ఆయనను బదిలీ చేసి TSRTC ఎండీగా నియమించనున్నారు. ఎన్నో కేసులను లీడ్ చేసిన ఆయన పోలీస్ శాఖలో ఓ […]