ప్రస్తుతం జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచులో విండీస్ కెప్టెన్ షై హోప్ ఇండియన్ రన్ మెషీన్ కింగ్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసాడు.
ప్రస్తుత వన్డే క్రికెట్ లో ఎన్నో రికార్డులను సెట్ చేసాడు విరాట్ కోహ్లీ. బాబర్ అజామ్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే వీరిద్దరికి షాకిస్తూ ఒక ప్లేయర్ తానే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్?