మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా […]
క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేస్థాయిలో సమస్యలు కూడా ఉంటాయి. ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రుణ ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని మరే ఇతర బ్యాంకుల్లో రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అయితే క్రెడిట్ కార్లును తెలివిగా ఉపయోగిస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ […]
దేశంలో ఓ వైపు పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు దేశంలోని సంపన్నులు మరింత ధనవంతులుగా ఎదుగుతూనే ఉన్నారు. సంపాదించిన సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగింది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విడ్జర్లాండ్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు తెలిపింది. 2019లో 6 వేల 625 కోట్లు ఉన్న భారతీయుల సంపద ఒక్కసారిగా పెరిగినట్లు స్విస్ బ్యాంకు చెప్పింది. […]
కరోనా చికిత్సకే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రశాంతంగా ఉండటానికి లేని పరిస్థితులు. కొంతమంది ఆస్తులు అమ్మి మరీ బ్లాక్ ఫంగస్ కు చికిత్స్ చేయించుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈక్రమంలో కరోనా నుంచి కోలుకున్న తరువాత […]
కోవిడ్ బాధితులకు అలుపెరగని సేవలందించిన ప్రభుత్వ వైద్యుడు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవగా ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ […]