ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు జంటలు ఏడాది తిరగకముందే నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలని, భర్త తాగుడుకు బానిసయ్యాడని, సంసారానికి సహకరించట్లేదనే కారణాలతో కొందరు వివాహితలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ పెళ్లైన మహిళ భర్త చేసిన పనికి సూసైడ్ చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని దొడ్డబళ్లాపురం పరిధిలోని త్యాగరాజనగర్ ప్రాంతం. గౌతమ్ (28), వందన (24) ఏడాది […]
ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో వ్యాపిచింది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు నిర్ధరణ జరిగింది. కర్ణాటకలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రైవేట్ ల్యాబ్లో నెగెటివ్ రిపోర్టు తెచ్చుకుని దుబాయ్ కి చెక్కేశాడు. తీరా అతను వెళ్లిపోయాక అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. అతనికి విమానాశ్రయంలో పాజిటివ్ వచ్చిన తర్వాత వారంపాటు కర్ణాటకలోని […]
దేశంలో ఇప్పుడు మళ్లీ కరోనా కల్లోలం సృస్టిస్తుంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కొత్తగా వచ్చిన వేరియంట్ ప్రపంచ దేశాలను మళ్ళీ గజగజా వణికిస్తోంది. కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. కోవిడ్ నిబంధనలు కఠనంగా పాటించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ ప్రబలిపోతుంది. […]