గత కొంత కాలంగా ఏపిలో కరోనా పరిస్థితుల వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా వ్యాపార రంగాలపై పడింది. తాజాగా చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ లకు రూ. 440 కోట్ల ప్రోత్సాహకం, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కి రూ.684 కోట్లు పలు రకాలుగా చేయూతని అందించామని.. 25 నెలల్లో […]
కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. రోజు వారి కూలీపై ఆధారపడే జూ ఆర్టిస్టులు, ఇతర 24 విభాగాల అసిస్టెంట్లు రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో వాళ్లందరికీ అండగా కేజీఎఫ్ స్టార్ కరోనా విలయతాండవంలో కన్నడ హీరో యష్ గొప్ప మనసు చాటుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న 3వేల మంది సినీ కార్మికుల సహాయార్థం అభినందించదగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. లాక్ డౌన్ […]
ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల శుభకార్యాలను కూడా ఆన్లైన్లో నిర్విహిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏళ్ల తరబడి కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కరోనా కారణంగా ఆవిరయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండటంతో శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది. అయితే కరోనా కేసుల తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి 22 వరకు లాక్డౌన్ విధించడంతో శుభకార్యాలకు సిద్ధమైనవారు తీవ్ర నిరాశకు […]