లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మ్యాచ్ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ప్రత్యేక అతిథి ఏంటి.. మ్యాచ్ ఆగడమేంటి అనుకుంటున్నారా..
పాకిస్థాన్ క్రికెట్ లో కొన్నేళ్లపాటు రెగ్యులర్ ప్లేయర్ గా జట్టులో కొనసాగిన హసన్ అలీకి గత కొన్ని సిరీస్ ల నుంచి తుది జట్టులో స్థానం లభించడం లేదు. ఇదిలా ఉండగా వర్షం పడిన సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ చేసిన ఒక పని నవ్వు తెప్పించింది.
క్రికెట్ ప్రపంచంలో శ్రీలంకకు ఒక గొప్ప స్థానం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే జట్టులో సీనియర్లు, సరైన ఆటగాళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు గానీ.. గతంలో శ్రీలంకతో మ్యాచ్ అంటే ఏ టీమ్ అయినా వణికిపోవాల్సిందే. అన్ని జట్లను ఆస్ట్రేలియా ఓడించుకుంటూ పోతుంటే.. అలాంటి ఆస్ట్రేలియా జట్టును శ్రీలంక మాత్రమే ఓడిస్తూ ఉండేది. అలాంటి శ్రీలంక జట్టుతో టీమిండియా ఒక చేదు అనుభవం ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి మ్యాచ్ కాదు. ఆ […]
కరోనా అన్నీ రంగాలని ప్రభావితం చేస్తున్నట్టే.. క్రీడా ఈ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఇండియాలో కరోనా కారణంగా క్రికెట్ షెడ్యూల్స్ వాయిదా పడుతుండటం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. కరోనా కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక తాజాగా ఇండియా vs శ్రీలంక సిరీస్ కూడా వాయిదా పడటం అందరికీ షాక్ కలిగిస్తోంది. యువ రక్తంతో శ్రీలంకలో అడుగు పెట్టిన టీమ్ ఇండియా అక్కడ దుమ్ము […]