సినీ పరిశ్రమంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
పీరియడ్స్ (రుతు స్రావం) ఈ విషయం చర్చించడానికే కాదూ, ప్రస్తావించడానికి ఇష్టపడని రోజుల నుండి అవగాహన కల్పించే రోజులకు చేరుకున్నాం. మహిళలు నెలసరి మూడు రోజుల పాటు పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఒక్కో మహిళ ఒక్కో రకమైన బాధను అనుభవిస్తారు. కొంత మంది మహిళలు, యువతులు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే..మరికొంత మంది నరాలు, నడుముతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ […]
తిరువనంతపురం- కరోనా సెంకడ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ కలవర పెడుతోంది. దేశంలో కరోనా కేసులు కనీస స్థాయిలో నమోదవుతున్న వేళ, 25 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆంక్షలను కఠినతరం చేసంది. ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టింది మోదీ సర్కార్. ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపించిన […]