తరచూ క్యాబ్ బుక్ చేసుకునే అలవాటు మీకుందా? ఎక్కువగా క్యాబ్స్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీ ఫోన్ ఛార్జింగ్కు, క్యాబ్ కంపెనీలు ఛార్జ్ చేసే దానికి సంబంధం ఉందని తెలుసా!
ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలు, ఇంధన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ. ఏపీలో బస్ ఛార్జీలను ఆర్టీసీ సంస్థ భారీగా పెంచేసింది. పల్లె డీజిల్ సెస్ పేరుతో వెలుగు బస్సులో రూ.2, ఎక్స్ ప్రెస్ లో రూ.5 , ఏసీ బస్సులో రూ.10 చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటన చేశారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. […]
ప్రజారవాణా సామాన్య ప్రజలపై మరోసారి భారం మోపింది. గత కొన్నిరోజులుగా వరుసగా రేట్లు ఆర్టీసీ చార్జీల రేట్లు పెరగడం సామాన్యాలకు పెను భారంగా మారింది. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను మళ్లీ పెంచింది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్యాసింజర్ సెస్ పేరున ఈ చార్జీలు పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్న బస్సుల్లో సాధారణ చార్జీలతో పాటు అదనంగా ప్యాసింజర్ సెస్ పేరున రూ.5-10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పెంచిన ధరలు తక్షణమే […]