గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత అయిదు వారాలుగా పెండింగ్ లో ఉన్న చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి కూలీల బ్యాంక్ అకౌంట్లలో పెండింగ్ వేసవి భత్యాలు జమ చేయనున్నారు.
మన దేశంలోని స్త్రీలు అందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు అధిక రాబడి పొందొచ్చు.
మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు, మంచి పనులకు ముగ్దురాలై ప్రశంసలు కురిపించింది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు కొడుకు లాంటివాడని.. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధాని మోదీకి రాసిస్తా..అని సంచలన ప్రకటన చేసింది.