ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ తన ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే రకరకాల చార్జీలను పెంచేసి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎస్బీఐ కార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ దేశాలతో పోల్చుకున్నా కూడా భారతదేశంలో మాత్రం బంగారాన్ని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా భారత్లో బంగారం-వెండి మీద పెట్టుబడులు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధర కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది ఇలాంటి సమయంలోనే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంతేకాకుండా అక్టోబర్ 23న ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని చాలా మంది భావిస్తుంటారు. ఆరోజు బంగారం కొంటే బాగా కలిసివస్తుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ధంతేరస్ కు ఫోన్ పే […]
దేశంలో యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వాట్సాప్ చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో వీటితో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నట్లు […]
ప్రముఖ సంచలన టెలీకాం సంస్థ జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచి షాక్ ఇచ్చిందో లేదో అప్పుడే మూడు ప్లాన్ల రీచార్డ్ లపై క్యాష్బ్యాక్ ఆఫర్ ను ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే 28 నుంచి 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాక్స్ పై క్యాష్బ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అదేలగో ఇప్పుడు తెలుసుకుందాం. రూ.299, రూ.666, రూ.719 ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 20 శాతం క్యాష్బ్యాక్ మూడు […]