ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాలు టైర్లు అకస్మాత్తుగా పగిలిపోవడం.. ఇంజన్ హీట్ ఎక్కడం.. ఇతర ఇబ్బందులు వచ్చి నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి.
సాధారణంగా మనం ప్యాసింజర్లకు గమనిక.. రెండో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై రావాల్సిన ట్రైన్ గంట ఆలస్యం వస్తుంది అన్న అనౌన్స మెంట్స్ వింటూనే ఉంటాం. దేశంలో రైళ్లు ఆలస్యంగా గురించి జోకులు పేలుతూనే ఉంటాయి. మద్యప్రదేశ్ లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ఒక ఏడాది పట్టింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది మే నెలలో చత్తీస్గఢ్లోని ఓ రైల్వే స్టేషన్ నుంచి 1000 బియ్యం బస్తాల లోడ్ తో […]
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. రెండు సార్లు కరోనా వచ్చినా గొప్ప పనికి పూనుకున్నారు. మహమ్మారి కారణంగా మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది.అనుబంధాలకు తావులేదంటే కలికాలమని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కరోనా కాలంతో పోల్చుకుంటే కలికాలమే లక్ష రెట్లు మేలTనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోయిన వాళ్లు ఎటూ తిరిగి రారని, తమను తాము రక్షించుకోవడం తక్షణ కర్తవ్యమనే భావనతో, సొంత వాళ్ల మృతదేహాలను కాటికి చేర్చలేని […]