బోరు బావుల్లో అభంశుభం తెలియని పసి పిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా బోరు బావుల్లో, ఎండిపోయిన గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఓ గుర్రం కూడా బోరు బావి లో పడింది.
ఆ గ్రామంలోని ఓ పిల్లగాడు.. తన తల్లి కష్టం చూడలేక.. ఏకంగా ఇంట్లోనే బావిని తవ్వాడు. ఈ విషయం తెలిసిన అందరు ఆ బాలుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఆ వివరాల్లోకి వెళ్తే..
చిన్న పిల్లలు తెలిసీ తెలియక బోరు బావిలో పడి మరణించిన సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. ఈ ఘటనలు ఎక్కువగా గ్రామాల్లో జరుగుతుంటాయి. ఇలా బోరు బావిలో చిన్నారులు పడ్డ సంఘటనలన్నీ చివరికి విషాదంగా మారినవే ఎక్కువ. తాజాగా ఓ 9 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడి అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడ్డాడు.. దాంతో తల్లిదండ్రులు, గ్రాస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంట కు చెందిన […]