ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలు.. వారి వారి అర్హతను బట్టి వివిధ రకాల లబ్ధి పొందుతుంటారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనర్హులు కూడా లబ్ధిపొందుతుంటారు. తాజాగా ఓ మహిళ ప్రభుత్వాన్ని మోసం చేసి 15 ఏళ్ల పాటు పింఛన్ పొందింది. చివరకు ఓ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది.
సర్వేద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ప్రధానమైనవి కళ్లు. ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే మనం ఎక్కడికీ కదలలేం.. ఏ పనీ చేయలేము. ప్రపంచమంత చీకటిగా కనిపిస్తుంది. ఆ రెండు నిమిషాలేక ఎంతో అలాటిపోతాము. అయితే అసలు చూపు లేకపోతే ఏంటి పరిస్థితి. ఇక జీవితం దుర్భరం కదా?. కానీ ఆ అవయవ లోపం శరీరానికే కానీ మనస్సు కాదని, విజయాలకు వైకల్యాలు అడ్డురావని జనగామకి చెందిన యువతి […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ గురుంచి తెలియనివారుండరనే చెప్పాలి. చిత్ర పరిశ్రమలో లోక నాయకుడిగా పేరు గాంచి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. పాత్ర ఏదైనా నటనతోనే సమాధానం చెప్పగల ధీరుడు మన కమల్ హాసన్. నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులతో చప్పట్లతో పాటు కన్నీళ్లను కూడా రాబట్ట గల నటుడు మన లోకనాయకుడు. వయస్సు మీద పడుతున్నా..తన నటనలో ఎక్కడకూడా మెట్టు […]