సామాన్యులకి స్కూటీ కొనడం అనేది ఒక కళ. ఆ కళను మీ కళతో సాకారం ఇప్పుడే సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశం మీ ముందే ఉంది. తాజాగా..మీమ్స్ చేసే వారికి ఒక శుభవార్త చెప్పేసాడు భవిష్ అగర్వాల్.
ఓలా క్యాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ కోర్టు ఫైన్ విధించింది. తన కంపెనీకి చెందిన ఓ కారులో ఏసీ సరిగా పనిచేయనందుకు బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ దావా వేయగా.. సదరు వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జరిమానా విధించడంతో పాటు సదరు వ్యక్తి న్యాయపరమైన ఖర్చులు కూడా మీరే చెల్లించాలంటూ భవిష్ అగర్వాల్ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల వికాస్ భూషణ్ అనే వినియోగదారుడు 2021 అక్టోబర్ లో ఓలాలో […]